కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బే�
Adilabad | అభివృద్ధి, సంక్షేమ కార్యర్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ముఖరా(కె)గ్రామస్తులు (Mukhara (K) villagers)పాలకులను నిలదీయడంలోనూ ముందే ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తు న్నారు.
సన్న బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కొత్త బియ్యం క్వింటా రూ.5వేల నుంచి రూ.5,500 పలుకుతుండగా, పాతవి(గత వానాకాలం) కావాలంటే క్వింటాకు రూ.6,200 నుండి రూ.7వేల వరకు పెట్టాల్సి వస్తున్నది. గత సీ
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు’ ఉన్నాయనే నానుడి సీఎం రేవంత్కు అతికినట్టు సరిపోతుంది. విపక్ష నేతగా ఆయన నోరుపారేసుకోవడం గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవ
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన ఊరు - మన బడి పథకానికి శ్రీకారానికి చుట్టి అవసరమైన నిర్మాణాలు, వసతుల కల్పన చే�
ప్రస్తుతం మేధావుల తరగతి అంటున్నది ఒకప్పటి రుషులు, గురువుల తరగతి వంటిది. అప్పుడు వారి నుంచి సమాజం, పాలకులు కూడా ఆశించింది తాము సమాజాన్ని అధ్యయనం చేసి, ఆలోచించి, సమాజానికీ, పాలకులకూ మార్గదర్శనం చేయాలని. ఈ కా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. హైదరాబాద్ నగర రియాల్టీకి కీలకమైన శివారు ప్రాంతాల అభివృద్ధిని మరిచింది. కనీసం ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించలేకపోయింది. బీఆర్ఎస్ హయా�
ఆచరణకు మించి వాగ్ధనాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ అన్నారు. సోమవారం రాయపోల్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల క�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్లో నిర్వహించే రైతుధర్నా క�
రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోవింద్పూర్ గ్రామానికి చెందిన రైతులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
Rasamayi | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ఫైర్ అయ్యారు. హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులకు నిరసనగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ములుగు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు
మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మైనార్టీలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. స్వామి వివే
‘రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలన కాదు.. రాక్షస పాల న.. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రధాన ప్రతిప�