నిరుడు నవంబర్లో నిర్వహించిన స మగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు సర్కారు మొండిచేయి చూపించింది. సర్వే పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తానన్న పారితోషికాన్ని ఇవ్వలేదు. ప్రతి ఇంటికీ క
రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ సూర్యాపేట జిల్లాలో సగం కూడా పూర్తి కాలేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారాల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్�
ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదుగురు.. ఈ రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా సాగు కలిసిరాకపోవడం, దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలత�
తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతున్నార
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఆదాయం అప్పు లు, వడ్డీలు, జీతాలకే సరిపోతున్నది. అందుకే వీలైనం త వరకు పొదుపు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డితో పాటు ముఖ్యనేతలు పదే పద�
సిద్దిపేట జి ల్లా దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం దుబ్బాక నియోజవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలి సి దేవాదాయ, అ
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేక�
బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం ఫలితంగానే కేంద్రం దిగొచ్చి సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి ముందుకొచ్చిందని, నేడు ట్రిబ్యునల్లో ఆ దిశగానే వాదనలు కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందని సామాజిక కార్యకర్త, ఎ�
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కే
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన దాడిలో గాయపడి బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కన్నెపల్లి మండలం వీగాం గ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని తదితర హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వం రైతులకు మరోసారి అన్యాయం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.2 ల�
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి నీటిపారుదల శాఖ, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేని తనంతో నిర్వీర్యమవుతున్నది. నీటి వనరుల గుర్తింపు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఒడిసిపట్టిన న�
ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో జీబీ లింక్ (గోదావరి-బనకచర్ల) ప్రాజెక్టును చేపట్టింది. కేవలం ఈ లింక్ ద్వారానే రోజుకు 2 టీఎంసీలను ప్రకాశం బరాజ్, బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచర్�
కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.