కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.
రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధిక
రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ �
ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రా
గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన పనులు తప్ప, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికాలంగా ఎలాంటి పనులు కొనసాగడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివా
‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతు మామిడి పండన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ఉంది రేవంత్ సర్కారు తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం తన కపటత్వాన్ని కర్షకుల కళ్లకు కట్టడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి ఏడాది రెండు పంటలకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతులకు ఇస్తామ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి రైతులను మరోసారి మోసం చేసిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూప�
కట్టు కథల కాంగ్రెస్ సర్కారు.. రైతుభరోసాపై మాట తప్పిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మొదటి నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు రైతుల
చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం
కాంగ్రెస్ సర్కారు కొత్తగా ఒక్క అభివృద్ధి పనినీ ప్రారంభించలేదు.. కనీసం గత ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టిన పనులను కొనసాగిస్తుందా? అంటే అదీ లేదు.. దీంతో నిధుల లేమితో పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకు త
సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తామని ఇటీవల మంత్రి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే జిల్లాల్లో ఇప్పటికి 60 శాతం, గ్రేటర్ హైదరాబాద్ల�
ఇంకో ముసుగు తొలగిపోయింది. గ్యారెంటీలన్నీ గాల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తానిచ్చిన హామీకి తానే తూట్లు పొడువడం తన నైజమని కాంగ్రెస్ మరోమారు చాటుకున్నది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున�