అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచితంగా అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన కుట్టు మిషన్లు చోరీకి గురయ్యాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభ�
గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మసకబారుతున్నా యి. చాలా చోట్ల భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం మెస్ చార్జీలు రెండింతలు పెంచామని గొప్ప లు చెప్�
కల్వకుర్తి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 30 వరకు ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చే
ఏడాది కాలానికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. సకలవర్గాలు సమ్మెబాట పట్టాయి. సంవత్సరంపాటు ప్రజాపాలన గొప్పగా సాగిందంటూ కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషాల జాడలు ప్�
అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ �
‘సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మా బతుకులు సల్లంగ ఉన్నాయి. నేతన్నల కోసం అమలు చేసిన పథకాలు మాకు ధైర్యాన్నిచ్చాయి. ఆనాడు చీకు, చింతా లేకుండా హాయిగా బతికాం. సీఎం రేవంత్రెడ్డి వచ్చినంక కొత్తవి దేవుడెరుగు.. ఉన్న �
నార్త్ హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోపై హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రెండో దశ విస్తరణలో భాగంగానే నార్త్ సిటీ మెట్రోను నిర్మించాలనే డిమాండ్ పెరుగుతూ ఉండగా, ఫేస్-2 ప్రాజ�
మధ్యాహ్న పథకం భోజన పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో నెలల తరబడి బిల్లులు రాక�
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి పదేండ్లు వెనక్కి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో
తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సేవలు అందించేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సక�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆయా వర్గాలు సర్కారుపై సమర శంఖం పూరించాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళనలకు దిగి.. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్ �
తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌ
పంట రుణం మాఫీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడంలేదు. మొదటి మూడు దశల్లో వివిధ కారణాలతో రుణాలు మాఫీ కాని వారికి నాలుగో దశలో చేసినట్లు కాంగ్రెస్ సర్కారు నవంబరు 30న ప్రకటించ