వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్�
రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్ట�
చేర్యాలలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థిను లు తరగతి గదులు వదిలి విద్యాలయం ఎదుట భైఠాయించారు. కొన్ని రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట దీక్షలు కొనసాగిస్తున్న
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సమగ్ర శిక్షా అభి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు.
కాంగ్రెస్ సర్కార్ అరెస్టుల విష సంస్కృతికి చరమగీతం పాడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ సీనియర్నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్టు చేయడం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇలా భర్తీ చేసిన వాటిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాత నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించింది. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్�
ఎన్నికల ముందు యాదవులకు మంత్రి పదవులు ఇస్తాం, కార్పొరేషన్ల చైర్మన్ గిరీలు కేటాయిస్తాం.. అది చేస్తాం... ఇది చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసిండని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టిన మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూలీ డబ్బులను అందజేయలేదు. దీంతో స్వయం సహాయక మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
పేదల వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్రావు అన్నారు. సోమవారం వరంగల్లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో రూ.1100 కోట్లతో సెంట్రల్ జైలు స్థలంలో తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
రాష్ట్రంలో పీఎం కిసాన్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావే