మణికొండ, అక్టోబర్ ౧౩: రంగారెడ్డి జిల్లాలోని ౧౪ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన రాజేంద్రనగర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా అవతరించింది. బీఆర్ఎస్ �
హైదరాబాద్ నగరం.. ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటిగా నిలువడమే కాదు.. ఇతర మెట్రో నగరాల కంటే.. మెరుగైన స్థానంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అంతా ఇంతా కా�
అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి తమకు ఏ పార్టీ సాటి లేదని నిరూపించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, అదే ఊపుతో ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ప్రజలు సంబరపడితే కాంగ్రెస్, బీజేపీ కన్నీళ్లు పెట్టుకుంటాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడం ఆ రెండు పార్టీలకు నచ్చదని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.
మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
కరీంనగర్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫర
‘కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలిచిన చరిత్రలేదు..అలాంటిది ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.. మళ్లీ తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శా
సీఎం కేసీఆర్ చొరవతో మెదక్ జిల్లా రూపురేఖలు మారిపోయాయని, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
‘కాంగ్రెస్, బీజేపీలకు అధికారయావ తప్ప, ప్రజా సేవపై శ్రద్ధ లేదు. బీ ఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుంటే, ప్రగతిబాటలో పయనిస్తుంటే ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున
ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్, బీజేపీ గ్రామాలమీద పడ్డయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. ఆ రెండు పార్టీలు దొందూ దొందే. ఆ పార్టీ నాయకులకు ఎజెండానే లేదు.
నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.