నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.
త్వరలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని పే�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జర్నలిస్టు ఊహాజనిత విశ్లేషణను బీజేపీ మౌత్ పీస్లాగా మారిన కొన్ని �
అభివృద్ధికి సహకరించే వారికే ప్రజా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూర్ మండలం కొమ్మూరు గ్రామ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య �
పాలమూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ ఊహించనివిధంగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను కీర్తించడంతోపాటు తెలంగాణ ఉద్యమ క్రె