‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు శనిలా దాపురించినయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కొత్త ఎత్తుగడలతో వస్తున్నయి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. వాళ్లను నమ్మ�
బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి నిరంతర కొనసాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశ
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపించానని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగలా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతు�
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రార�
ప్రచార పోరులో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బీఫాం తీసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్, డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండగా.. నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రచారం
ఎన్నికల హామీలకే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని సాత్నాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ�
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడుగడుగునా వారికి నీరాజనం పలుకుతున్నారు.
సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కమల్కోట్, జమ్లానాయక్ తండాలకు చెందిన 70 మంది యువకులు మంత్రి సమక్షంలో బ�
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరారు. సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్రావు
మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి అన్ని పార్టీల నేతల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. పద్మాదేవేందర్రెడ్డిని గెలిపిస్తేనే నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని నాయకుల�
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�