సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆదరించి.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంద�
అసెంబ్లీ ఎన్నికల పర్వంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండ�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం చీకటిమయంగా మారింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు రాకతో వెలుగులు నిండాయి.’ అని రాష్ట్ర వి
విషబుద్ధితో రాక్షస రాజకీయాలకు పాల్పడుతున్న విపక్ష పార్టీలు బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న అభ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేవబోతున్నది. రేపటి నుంచి నామినేషన్ల దాఖలు కానున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలోనే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ద
ఈ ఎన్నికల్లో మరోసారి అండగా నిలిచి తనను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండ�
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డి తీరుతో ఆ పార్టీ నేతల్లో ఒకింత ఆగ్రహం, ఆవేదన కట్టలు తెచ్చుకుంటున్నది. 40ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న సీనియర్లు, ఆమె ఒంటెత్తు ప�
కరీంనగర్ నుంచి ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పరుగులు పెట్టించి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తనను ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటే, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతం బిడ్డగా ఐదేండ్లల్లో నియోజకవర్గా�
“బీఆర్ఎస్ గెలుపుకోసం కలిసి కట్టుగా పనిచేస్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్రావుకు మచ్చలేని నాయకుడన్న పేరుంది.
‘కార్యకర్తలు సైనికుల్లా పనిచేయండి..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి..చేసిన పనులను చెప్పండి.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపున�
విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీపై నమ్మకం లేకనే ఆ ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.