బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. మన వెంటే ఉన్నరు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో అభివృద్ధ్ది నిరోధకులకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్,
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు. మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్, గూడెం, బేగంపేట, వడ్లూర్,
ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే కళ్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితుల్లో లేరని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చిన్నసోలీపేట్�
నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నా రు. సోమవారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల గ్రామానికి చె
బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. కోరుట్ల నియోజకవర్గంలో దూకుడుమీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం కలియదిరుగుతున్నది.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన, డివిజన్లకు చెందిన యువకులు, మహిళలు ఆదివారం స్థానిక మంత్రి నివాసంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరారు.
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్,
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఒరగబెట్టిందేమీ లేదు. నమ్మి ఓటేసిన ప్రజలను ముంచుడు తప్ప, చేసిన మేలు ఉన్నదా..? మోసం చేయడం.. గద్దెనెక్కడం వారి నైజం. 60 ఏండ్ల నుంచి అదే జరిగింది.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్రోళ్లకు ఇంకా ఆశ చావలేదని, కేసీఆర్ను ఓడగొట్టి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాలో కలుపాలని చూస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్
‘ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మీ బిడ్డగా ఆశీర్వదించండి. �
కరీంనగర్లో ఓ వైపు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 14, 15, 16వ డివిజన్లలో శుక్రవారం రాత్రి ఆయన ఇంటింటా ప్రచారం చేశ�
ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని, నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆపార్టీ మండ�