నియోజకవర్గంలోని ప్రజలే తన బలం.. బలగం అని బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
“యాభై ఏళ్ల దరిద్రానికి కారణం కాంగ్రెస్, బీజేపీలే. ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా..? ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేండ్లు
‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు.
‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్
నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారంటీ లేని పార్టీల గ్యారెంటీలను నమ్మరు’ అని రాష్ట్ర విద్యుత్
పక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ అక్కడి రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాల్లోకి నెట్టిందని ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పేర్కొ న్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ సర్కారుపై యువతకు పూర్తి విశ్వాసం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,
‘అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే, ప్రగతివైపు నిలిచే బీఆర్ఎస్ పాలన కావాలా..? అయ్యా.. అప్పా అంటూ ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేసే వారి పాలన కావాలో.. ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ధ�
“పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.. ఒక్క ఓటుతో తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఆంధ్రోళ్లు చెప్పినట్టే వింటయ్�
60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఎన్నికల్లో పోటీ జరు
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జాతర సాగింది. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజ�
అభివృద్ధి చేశారని, ప్రజలకు గులాబీ జెండానే కొండంత అండ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.