బీసీలను మభ్యపెట్టడం ఇంకా సాగదని.. కాంగ్రెస్ వంటి ఆధిపత్య వర్గాల పార్టీలను ఓడించే సమయం వచ్చిందని బీసీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎక్కడ బీసీ నిలబడినా గెలిపించే బాధ్యతను బీసీలు తీసుకోవాలని బీసీ నేతలు పే
బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీల్లో విభేదాలు సృష్టించేందుకు కొందరు కుయుక్తులు పన్నుతున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్త�
కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్ల�
కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీజేపీలు దోస్తీ కట్టాయి. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాషాయం, హస్తం కలిసిపోయాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటోన్మ�
చేవెళ్ల లోక్సభ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో స్క్రూటినీ ప్రక్రియ అనంతరం అధికారులు 47 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించి.. 17 మంది నామినేషన్లను తిరస్కరించారు.
బీసీ కులాలను అణచివేతకు గురిచేస్తున్న రాజకీయ పార్టీలకు ఓటు వేసే విషయంలో బీసీలంతా ఆలోచన చేయాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నో ఏండ్లుగా కులహంకారంతో ఆధిపత్య వర్గాలు కుట్ర చేసి బీసీ వర్గాలు ఏకం కాకుండ�
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ
నీతి, నిజాయితీ, నిబద్ధతతో బీసీలంతా సంఘటితంగా పోరాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. యాచించే స్థాయి నుంచి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగాలని నేతలు పిలుపునిస్తున్నారు.
చేవెళ్ల లోక్సభలో బీసీలకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పాలనలో బీసీలు ఎదుర్కొన్న కష్టాలను తల్చుకుని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని గెల�
బీసీల అభ్యున్నతికి జీవితాన్ని ధారబోసిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని బీసీ నేతలు కొనియాడుతున్నారు. 96 కులాలను ఐక్య వేదిక పేరుతో ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కాసాని ఘనతను వివరిస్తున్న�
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్లోని ఎస్ఆర్ బాంకిట్హాల�
మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బస్తీలో కష్టాలు తీరుస్తానని చెప్పారు. హబ్సిగూడ, �
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణ