ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో..? మీరే ఆలోచించాలని ప్రజలకు బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్
కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, రైతులు బాగుపడుతుంటే చూడలేని వాటికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ
తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో గెలిచేది మనమే.. ఇంకా అక్కడక్కడా మిగిలిన పనులు పూర్తి చేసేది కూడా మనమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో ఇప్పటికీ కాంగ్రెస్కు అభ్యర్థి ఖరారు కాలేదని, ఆ పార్టీలో ఉండేది కుర్చీల కొట్లాటలే కానీ ప్రజా సంక్షేమం కాదని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ముఖ్
కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు మాత్రం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, షాద�
ఈనెల 29న ఆలేరులో జరిగే సీఎం ఆశీర్వాద సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. ఆదివారం సభ స్థలం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు.
అరవై ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు..వారంటీ లేదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి, ఎతుబార్పల్లి, తోలుకట్టా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహ�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలోనే ఎవరూ ఊహించంత అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు, 60ఏండ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
కాంగ్రెస్, బీజేపీలాగా అధికారం కోసం పుట్టిన పార్టీ తమది కాదని, ప్రజలకు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ