జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ హా�
అభ్యర్థులు నెలల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు. గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. కొలువే లక్ష్యమంటూ ప్రతినబూని చదివారు. ఇన్నాళ్లు మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న పుస్తక గంధాన్ని పేపర్�
ప్రతి ఈవీఎంనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ వీవీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఏ దశలోనూ ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వార�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఖమ్మంలోని ధంసలాపురం సర్కిల్లో జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్ట
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంచి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అభివర్ణించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంల�
నాడు సర్కారు బడులున్నా విద్యార్థులు లేక వెలవెలబోయాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక.. వేళకు పాఠశాలలు తెరుచుకోక.. పుస్తకాలు సరిగా లేక.. ఒకవేళ అన్నీ సరిగా ఉన్నా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థంకాక విద్యార్థు
ఖమ్మంలో మంచినీటి సమస్య లేదని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా నగరంలోని సోమ
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తొమ్మిదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో సాహితీ సంబురాలు జరిగాయి. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలపై కవులు కవితా గానం చేశారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సత్కరించారు.
గత ప్రభుత్వాల హయాంలో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు సతమతమయ్యారు. రైతుల కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వజ్రాయుధం వంటి ధరణి పోర్టల్ను తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు.
అటవీ హకుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు అనంత్నాయక్ సూచించారు. తద్వారా గిరిజనులు అడవికి హకుదారులనే అవగాహన కల్పించాలని అన్నా రు.
గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని తొమ్మిదేండ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ‘వాడవాడకు పు�