యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్�
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల
రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర�
‘అప్పడు సమయం రాత్రి ఒంటి గంట దాటింది.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా నేరుగా జిల్లా పెద్దాసుపత్రి ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్నివార్డుల్లో ఆకస్మి�
అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు ఇండ్ల పట్టాలను కలెక్టర్ వీప
సర్కారు బళ్లలోనే నాణ్యమైన విద్య అందుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఊరు - మన బడి’ పనుల �
మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత కింద చేపట్టిన 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. ‘
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.221.72 కోట్లతో బడ్జెట్ రూపొందించగా సభ్యులు ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షత�
సర్కారు పాఠశాలలు కార్పొరేట్ కళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్కమార్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని అన్నారు.
పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నేలకొండపల్లి బాలసముద్రం చెరువుకు మిషన్ కాకతీయ పథకంలో నిధులు మంజూరు చేస్తే దాని పనులు నత్తనడకన జరుగుతుండడం �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అ
ప్రజల నుంచి అందిన సమస్యల సత్వర పరిషారానికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరం