జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తు అంతా ఓటర్ల చేతిలో ఉన్నందున దీనిని అందరూ గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హకును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.
గణతంత్ర వేడుకలకు నూతన కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల నూతన కలెక్టరేట్ ప్రారంభమైనందున గురువారం నాటి రిపబ్లిక్ డే కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వహించాలని రాష్
సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిషరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ప్రజలందరూ వచ్చిన తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారమూ ప్రజావాణి
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి సేద్యం చేస్తున్న భూమిని కలెక్టర్ గౌతం గురువారం పరిశీలించి ఆక్రమించిన భూమికి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరైన నర్సిం
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురు�
ద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ నావల్జిత్ కపూర్ ఆకాంక్షించారు. మండలంలోని తనికెళ్ల ఏకలవ్య మోడల్ స్కూల్ను శుక్రవారం ఖమ�