పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో పేపర్-1కు 54 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 45 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1కు 12,923 మంది అభ్యర్థులు హాజ�
డాక్టర్.. ఇంజినీర్.. కలెక్టర్.. లాయర్.. ఇలా తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆ స్థాయికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటుంటారు. పిల్లలు ఎదిగేకొద్దీ లక్ష్యం దిశగా అడుగులు వేసేలా ప్రణాళిక రూపొందించి ఖర్చ�
మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశామని, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాదస్థాయికి చేరుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి కారణంగా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి.
మొట్టమొదటగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది తెలంగాణ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని వర్గాలను ఆదుకున్న మనసున్న
సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథంతోపాటు వినూత్న ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి..
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో బుధవారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికా�
మున్నేరు వరదల్లో జరిగిన ముంపు నష్టంపై సమగ్ర సర్వే చేపడుతున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. దానితోపాటు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ముంపునకు గురైన సాగుభూముల వివర�
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, �
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి రవాణాశాఖమంత్రి
వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె
ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మున్నేరు వరదల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలెవర�
‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మ�