ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొ�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభ్యంతరం లేని భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం 59క్రింద నిబంధనలకు విరుద్దంగా,
వచ్చే వేసవిలో జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో ముం దుకెళ్లాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవా రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బ�
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ
తెలంగాణ రాష్ట్ర ప్రభుతం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 25,351 దరఖాస్తులు అందాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. షెడ్యూల్ ప్ర�
అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అభయహస్తం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ సర్టిఫి
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. నేటి నుంచి వచ్చే జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నార
నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా జిల్లాలో లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి లే అ
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని అసెంబ్లీ ఎన్నికల వ్యయ నోడల్ అధికారి విజయకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌ
రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. యంత్రాంగమంతా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, బల్ సమస్యలు తదితర అంశ�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భ�
అర్జీదారుల సమస్యల పరిషారానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీ
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.