వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగ�
వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల�
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో వంద శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణ హరితహ�
వరంగల్లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు (Bhadrakali Cheruvu) గండిపడింది. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇంకా వంద కోట్లతో నగరాభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్న�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంల
ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలత�
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు పోటెత్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండు మూడు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో �
కలం ఎంతో గొప్పదని కవులు తమ రచనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ �
జిల్లా కేంద్రంలో ఆదివారం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలే�
ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోఅదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ, డీస