గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుం చి జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వేడుకల నిర్వహణపై సమీక్షించారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
వానకాలం 2023లో రైతులకు పంట రుణపరిమితిని పెంచి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
ఇచ్చోడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు ప్రైవేట్ దవాఖానల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా వైద్యాధికారి రాథో డ్ నరేందర్ ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి సాగర్ ఆధ్వర్యం లో శనివారం తని�
రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఈనెల 12 నుంచి కొనసాగుతున్నాయి. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. ప్రభుత�