18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు.
చట్టాలపై అవగా హన కల్పించాలని, సఖీ సేవలు విస్తృత పర్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొ న్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం కార్యక్రమాన్ని న
ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూల్ పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు.
బడుగుల కోసం పోరాడిన మహనీయుడు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా 196వ జయంతి ఎదులాపురం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మైస్థెర్యం నింపి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తలమడుగు, ఏప్రిల్ 7 : వయసు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడి�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిమ్స్లో నూతన వైద్య పరికరాలు ప్రారంభం ఎదులాపురం, మార్చి 19 : రిమ్స్ దవాఖానలో అధునాతన పరికరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర