నిజాంషుగర్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చి, చెరుకు రైతుల అభ్యున్నతికి కృషిచేస్తామని పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని పు�
ఓటరు జా బితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్లకు సూచించారు. జాబితాలో మార్పులు -చేర్పులు, పేర్ల తొలగింపునకు సంబంధించి పె
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన ఓటరు తుది జాబితాను నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ గురువారం వేర్వేరుగా విడుదల చేశారు.
నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినులు, యువతులు ప్రతి ఒక్కరికీ స్వీయ రక్షణ ఎంతో అవసరమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం చాల అన్నార
ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. జాతీ�
ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల�
ఆర్మూర్ మున్సిపాలిటీలో సంక్షోభం నెలకొంది. కొత్త చైర్మన్ను ఎన్నుకోకపోవడంతో పాలన స్తంభించింది. అవిశ్వాసం నెగ్గి 20 రోజులు పూర్తయినా నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. �
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జి�
దళితుల సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడేలా పథకాన్ని రూపొందించారు. స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం నిర్
జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను స�