సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఈవీఎంల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్�
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. టెట్ కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న ఎస్వీ కళాశాలలో కొనసాగుతున్న కే�
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముద�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మ�
మహిళా సాధికారతకు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను కేంద్ర
ఇటీవల ప్రకటించిన సివిల్స్లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీస్లకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్కుమార్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం తన చాంబర్లో అభినందించారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీ�
రైతు ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన సర్వసభ్య
తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఎన్జీవోస్ 34వ జిల్లాస్థాయి అంతర శాఖల క్రీడలను శుక్రవారం నిజామాబాద్ ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గడువు కన్నా ముందే పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.