పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండల కేంద్రంలో శనివారం ధరణి పోర్టల్పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుత�
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీసీఎల్ఏ (రాష్ట్ర భూ పరిపాలన విభాగం) కమిషనర్ నవీన్మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వ
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనను అందించడంతోపాటు మౌళిక సదుపాయాలను మెరుగుపర్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనున్నది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అధికారులు స్పష్టం చే�
‘పేరుకే ఆదర్శం.. పనులు ఆలస్యం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పందించారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ ప�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
మలి విడుత ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్�
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షించాలని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్ ఎలిస్ వజ్ ఆర
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. విధుల దుర్వినియోగానికి దూరంగా ఉండ�
వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం �
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్కు బుధవారం చేరుకున్నాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ �
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా, బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ నియోజకవర్గంలో 29 మంది, జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీల�
లోకసభ ఎన్నికల్లో తొలి అంకం పూర్తయింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నిజామాబాద్ లోక్సభకు దాఖలైన దరఖాస్తుల్లో పది మందివి తిరస్కరణకు గురికాగా, 32 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్లో 18 నా�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ వజ్ ఆర్ సమక్షంలో రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర�