లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ నియోజకవర్గానికి మొత్తం 42 మంది 90 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సూచనల కోసం సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజ్ ఆర్ ఐఏఎస్ను సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మరో 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్ల�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
సార్వత్రిక సమరంలో భాగంగా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగో విడుతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి నిజామాబా�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి,
ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు.
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని వేశారని �
ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్ట�
పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో నిర్వహించారు. జిల్
డిచ్పల్లిలోని సీఎంసీ(క్రిస్టియన్ మెడికల్ కాలేజీ)ని ఓట్ల లెక్కింపు కోసం సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోల్ అయ్యే ఓట్లన్నీ సీ�