ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నార
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవానికి పకడ్బ
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం రామాలయం వద్ద ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ �
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 1 జనవరి 2024 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు, తప్పొప్పులు సరి చేసుకోవాలని సూచించింద�
వైద్యాధికారులు మాతాశిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మ�
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికార
ప్రభుత్వాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం బయోమెట్రిక్ హాజరు, ప్రజావాణితో పాటు ఇతర అంశాలపై
రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒకరికీ ఓటు హక్కు కల్పించి, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన అన్ని �
ఊరూరు నుంచి తరలివచ్చిన బాధితులు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై కలెక్టర్లకు వినతులు సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని.. రేషన్ కార్డులో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని.. బ్యాంకు రుణ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడమే మా లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం పాల్వంచలో సుగుణగార్డెన్స్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏర్పాటు చేసిన �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరగ్గా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలి
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధికార యంత్రాం గం ఎన్నికల నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తో
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�