అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, తమ శాఖలపై ఉన్నతాధికారులకు అజమాయిషీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిక
భద్రాద్రి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయించి సొమ్ము చే�
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్, కంట్రోల్
గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తిప్పనపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించి
యాస్పిరేషనల్ (ఆకాంక్షిత) బ్లాక్లో మంజూరైన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. పెండింగ్ పనులను కూడా సత్వరమే చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం
పనితీరులో నిర్లక్ష్యం, పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామిని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సరెండర్ చేస్తూ ఆ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం జిల్ల
పల్లెల్లో సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ
వ్యాపారులు తమ వద్ద నిత్యావసర వస్తువుల స్టాక్ వివరాలను ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అన�
ప్రజావాణిలో బాధితులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచ
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�