ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి జరి�
భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, నవమి వేడుకలు, మహా పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రియాంక ఆల
ఎంపీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. సోమవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల�
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్లో లాండ్ కానున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన
జిల్లాలో ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబ
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో క�
జిల్లాలో మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులతో పల్స్ పోలియ�
భద్రాద్రి జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.. అన్న చందంగా తిష్ఠ వేశాయి. ఒక ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తుంటే.. మరో ఆసుపత్రిలో వసతులు అరకొర.
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వైద్యులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా �