జిల్లా, బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా, బ్లాకుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూ
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా ప
ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికార
జడ్పీ చైర్మన్గా జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ.. మారుమూల ప్రాంతా ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో జడ�
జిల్లాలో ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానున్నదని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుస�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం ఆమె సంబంధిత అధికా�
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిలాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో క�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు తలెత్తుతున్న సమస్యలను నివృత్తి చే�
ప్రజా పాలన గ్రామసభల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన దరఖాస్తులను మాత్రమే పూర్తి చేసిన తర్వాత స్వీకరించాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులకు సూచించారు.
ప్రజాపాలన, అభయహస్తం గ్యారెంటీలకు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమ
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.