శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, �
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం ప్రకటించారు. గత నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్ని�
తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తిన చెందడం శుభపరిణామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో పేపర్-1కు 54 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 45 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1కు 12,923 మంది అభ్యర్థులు హాజ�
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు సంబురంగా, సంతోషంగా మొక్కలు నాటే కార్యక్రమం�
కులమతాలకు అతీతంగా అర్హులందరికీ ఆర్థికసాయం అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని, మైనార్టీలకు ఆర్థికసాయం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్ బీసీ బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. �
అనాదిగా వస్తున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గిరిజన భవన్లో నిర్వహించిన కార్యక్రమానిక
భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరద ఆదివారం నుంచి క్రమేపీ తగ్గుతూ 50 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం ఉదయం నాటికి మొదటి ప్రమ�
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గ�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.