జిల్లాలో ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన
రైతుల భూములకు సంబంధించి ధరణి స్పెషల్ డ్రైవ్ ఈ నెల ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు కొనసాగు తుందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్�
టెన్త్, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్�
వికారాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 21న కోస్గిలో నిర్వహించే సీఎం పర్యటనకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వ�
సద్గురు సేవాలాల్ మహరాజ్ భావాలు, ఆశయాలను అనుసరించి ప్రజలు ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్లో సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించ�
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) యంత్రాల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) పూర్తి కావడంతో గురువారం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించా�
వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుల సదరం క్యాంపునకు సంబంధించి ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
బీయూ, వీవీ ప్యాట్లు, సీయూ మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగిని సందర్శించి బీయూ, వ�
ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.24 వేల జీతం ఇవ్వాలని బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామక�
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
జిల్లాలో అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ,