కొడంగల్ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నా రు. గురువారం కలెక్టరేట్లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కొడంగల్ పట్టణ సుందరీ�
దు నెలల క్రితం దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు మంజూరు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రావల్సిన దళితబంధు పథకం డబ్బు�
ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నద
జిల్లా అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపడుతున్న పనుల పురోగతి, ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై వివిధ శా�
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించడానికి శనివారం బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభ�
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావ
చెంచు జాతి ప్రజలను జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం జన్మన్' పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణర�
వికారాబా ద్ జిల్లాలో అర్హులకు ప్రభుత్వ పథ కా లను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
కులకచర్ల మండలంలో 36 గ్రామపంచాయతీలుండగా.. కేవలం 47 కేంద్రాలున్నాయి. దీంతో స్థానిక ఓటర్లు అవస్థ పడటాన్ని ఎంపీ రంజిత్రెడ్డి గమనించారు. ఎంపీ సూచన మేరకు ఎంపీ ఆఫీసు సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీస�
వికారాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు, నేవీ రాడార్ ఏర్పాటుకు స్థాని�
దివ్యాంగులమని మానసికంగా కుంగిపోకుండా అందరితో సమానంగా సమాజంలో పోటీపడుతూ అన్ని రంగాల్లో రాణించాలని పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రా మ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి అన్నారు.
యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.