గత రెండున్నర నెలలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నం దున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోయామని, ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులకు సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కౌం
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్దమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో �
పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి
జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరు సహకరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి నియోజకవర్గంలోని ఎన్నికల బూత్ల వివరాలు
అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
సరిహద్దుల్లో అక్రమంగా తరలించే మద్యం, డ్రగ్స్, డబ్బు తరలించే వాహనాలను గుర్తించేలా, క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చెక్ పోస్ట్ల వద్ద నిఘా మరింత పటిష్టం చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
తెలంగాణ-కర్నాటక బార్డర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో కట్టుదిట్టమైన నిఘా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ముందుగా కలెక్టర్తోపాటు ఎస్పీ కోటిరెడ్డి కలిసి చెక్ప�
వచ్చే నెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎ
వెట్టిచాకిరి విముక్తి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ నారాయణరెడ్డి కొనియాడారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆ�
జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణర�
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.