జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపి�
అధికారుల పని తీరుపై వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనులు సక్రమంగా లేవని కలెక్టర్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామాన్ని అకస్
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్
జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్�
ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిత్యం ‘ధరణి హెల్ప్డెస్క్'లు, ప్రతి