అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్�
సమ్మెలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యా హ్నం 12 గంటల్లోగా విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధి�
జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపి�
అధికారుల పని తీరుపై వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనులు సక్రమంగా లేవని కలెక్టర్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామాన్ని అకస్
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్