వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్�
‘కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. ఈసీ, మూసీ నదులు, చెరువులు, వాగుల వద్ద పోలీసులు, రెవెన్య�
గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, ఇన్నేండ్లు భయంతో సాగు చేసుకుంటున్న గిరిజనులకు భరోసానిచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పోడు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారని విద్యాశాఖ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాహితీ దినోత్సవం వైభవోపేతంగా జరిగింది. కవులు, కళాకారులు తమ ప్రతిభను చూపి అలరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర పది వసంతాల ప్రగతి, సంక్షేమంపై కవితలు, పాటల రూపంలో వినిపించారు. ‘
కవులు, కళాకారుల ను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావే�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జిల్లా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్�
సమ్మెలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యా హ్నం 12 గంటల్లోగా విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధి�
జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపి�
అధికారుల పని తీరుపై వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనులు సక్రమంగా లేవని కలెక్టర్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామాన్ని అకస్
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�