జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్�
ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిత్యం ‘ధరణి హెల్ప్డెస్క్'లు, ప్రతి
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
వచ్చే సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ధరణిప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మలతో కలిసి పల్లె ప్ర�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదుకావడంతోపాటు ఎన్నికల్లో తప్పనిసరిగా త
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
దృష్టి లోపాలను దూరం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరె�