మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే సరికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఆర్మూర్ అరణ్య పార్కు పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు.
ప్రభుత్వం కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ�
వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు.
ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవ
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శా�
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.