ప్రభుత్వం కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ�
వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు.
ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవ
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శా�
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
Auto Show | జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా
విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితె జీవితాంతం సుఖపడవచ్చని, తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందన్నారు.