ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) క్రమంగా నిండుతున్నది. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ
ఈ నెల 26 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ �
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించార�
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ ప�
గత రెండు రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న వివాదం సమసిపోయింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి చొరవ తీసుకుని ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వడంతో గందరగ�
జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ను తరిమేద్దామని, నల్లగొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స
వికారాబాద్ నూతన కలెక్టర్గా ప్రతీక్జైన్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని చాంబర్లో ఇప్పటివరకు పనిచేసి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి నుంచి ఆయన నూతన కలెక్టర్గా బాధ్య�
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న దాసరి హరిచందనను జేఏడీకి బదిలీ చేశారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలే�
వికారాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్న నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను నల్లగొండ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పన�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, విద్యార్థులకు యూనిఫామ్ల పంపి ణీ సక్రమంగా జరుగాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన సభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మోమిన్పేట మండల కేంద్రంలోని రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక భవనాన్ని ఆయన జడ్పీ చైర