జిల్లాలోని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆదివా రం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన
రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్లు, ఓటర్ల వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36, 62, 221 మంది ఉన్నారు. వీరిలో 1
ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులందరికీ జనవరిలో మీర్ఖాన్పేట్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని, రైతులకు పైసా ఖర్చు లేకుండా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు పొజిషన్ కూడా ఇస్తామని రంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని బేగరికంచ గ్రామం వద్ద ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీకి వేయనున్న రేడియల్ రోడ్డుకు భూములియ్యబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో సమావేశం అనంతరం రైతుల
ఎన్నికలకు ముందు రంగారెడ్డి కలెక్టర్గా పోస్టింగ్ తీసుకున్న శశాంక బదిలీ అయ్యారు. నల్లగొండ కలెక్టర్గా ఉన్న నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. గత 11 నెలల్లో ఆయనకు ఇది నాలుగో బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాకు అయన మూడో కలెక్టర్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లన�
గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యత జిల్లా స్థాయి నుంచి గ్రామ
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించను�
తొమ్మిది రాత్రులు పూజలందుకున్న గణనాథుడికి జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని వల్లభరావు చెరువును ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆయన సందర్శించారు.
ప్రత్యేక అధికారులు రానున్న మూడు నెలలపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా అధ�
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో గల వివిధ ప్రభుత్వ సంస్థలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.