కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి బహుమతుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గత పదవీ కాలంలో ఖరీదైన హుబ్లాట్ వాచ్ని బహుమతిగా స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి.
దరాబాద్ అభివృద్ధిని అడ్డుకొని, ఇక్కడి కంపెనీలను బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తున్నదా? గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్త�
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీస్తున్నారు. ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తనదైన శైలిలో సీఎం తీరును ఎండగట్టారు.
ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతలోనే మాట మార్చారు. సీఎంను మార్చాలా? వద్దా? అనేదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతున్నది. సీఎం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నేయగా, తాజాగా మరికొంత మంది రేసులోకి వచ్చారు. తాము కూడా సీఎం సీటును ఆశిస్తున్నట్టు ప్రకటనలు చేయ�
కర్ణాటకలో కుర్చీలాట రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యే అధికారం కోసం పోటీ ఉండగా, ఇప్పుడు ఏకంగా అరడజనుకుపైగా నేతలు తెరపైకి వచ్చారు. సీఎం కుర్చీ నాదే అంటూ రోజ�
Kannada Congress | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి.
ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ
కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్' పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నె�
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కొట్లాటలు, అశాంతి తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని నకిరేకల్ ఎమ్మె�
కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల్ని పోగేస్తున్నదని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణల్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఐటీ దాడులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్కు సంబ�
కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద�