కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని శనివారం నుంచి ఉపసంహరించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారుల�
కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం ట్వీట్ల వార్ జరిగింది. మ
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ మహిళను నగ్నంగా ఊరేగించి, కరెంటు స్తంభానికి కట్టేశారు. బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు.
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అటకెక్కించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా పక్కనబెట్టింది.
Siddaramaiah | ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ కోసం డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
CM Siddaramaiah: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను పంపిన లిస్టుకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని ఫోన్లో తన తండ్రికి యతీంద్ర ఆదేశించారు. ఓ మీట
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి బహుమతుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గత పదవీ కాలంలో ఖరీదైన హుబ్లాట్ వాచ్ని బహుమతిగా స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి.
దరాబాద్ అభివృద్ధిని అడ్డుకొని, ఇక్కడి కంపెనీలను బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తున్నదా? గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్త�
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీస్తున్నారు. ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తనదైన శైలిలో సీఎం తీరును ఎండగట్టారు.
ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతలోనే మాట మార్చారు. సీఎంను మార్చాలా? వద్దా? అనేదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతున్నది. సీఎం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నేయగా, తాజాగా మరికొంత మంది రేసులోకి వచ్చారు. తాము కూడా సీఎం సీటును ఆశిస్తున్నట్టు ప్రకటనలు చేయ�