Congress Party | లింగదహళ్లికి చెందిన 55 ఏండ్ల కృష్ణా నాయక్ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. రూ.3 లక్షలు అప్పు చేసి మరీ నాయక్ తనకున్న భూమిలో ఇటీవల రాగి, జొన్న పంటలు వేశాడు. అయితే, సాగుకు సరిపడా కరెంటు ఇస్తామంటూ నమ్మబల
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భంగపాటు ఎదురైంది. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురయ్యారు. ఐదు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆపసోపాలు పడుతు�
కర్ణాటక కాంగ్రెస్కు ఎన్నికల్లో గెలిచి సర్కార్ను నడుపుతున్నామన్న సంతృప్తి లేకుండా పోయింది. ఓవైపు ఆపరేషన్ కమలం అంటూ బీజేపీ బెదిరిస్తుండగా.. మరోవైపు పార్టీలో గ్రూపు తగాదాలు, వర్గ పోరు, సొంత పార్టీ నేతల �
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతున్నది. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి బెంగళూరు నగర బంద్ కార్యక్రమం చేపట్టింది.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నాలుగు నెలలు కాలేదు. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతోపాటు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్నది.
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
కర్ణాటకలో కమీషన్ రాజ్ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమి స్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి.
కర్ణాటకలో కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వెంటనే కొట్లాటల్లో మునిగిపోయింది. అది చూసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేమేమైనా తక్కువ తిన్నామా? అంటూ ఎన్నికలకు ముందే తన్నుకుంటున్నారు.
కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు,
కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉ�
Karnataka | కర్ణాటకలో బీజేపీ అవినీతితో విసిగివేసారిన ప్రజలు అధికారం అప్పగిస్తే.. దాన్ని నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ నానాపాట్లు పడుతున్నది. ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నామని, అధికారులు ఎవరూ తమ మాట వినడం ల�