నిరసన పేరుతో రోడ్లను దిగ్బంధం చేసి, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న 2022నాటి కేసులో సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను హైక
Karnataka | కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధు�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కావేరీ జలాలతో 150 సరస్సులను నీటితో నింపే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సాంకేతిక సమస్య వల్ల ఆయన నొక్కి ప్రారంభించాల్సిన మోటార్ బటన్ పని చేయలేదు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో నియామకాల లొల్లి కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత ఏడాది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తంతు తెగట్లేదు. పదవుల వ్యవహారం ఓ కొలిక్కి రా�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఐదు గ్యారెంటీల ప్రచారంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటి అమలు తలకుమించిన భారంగా మారిపోయింది. పథకాల అమలుకు ఏటా రూ. 58 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి రావడం, నిజమైన లబ్ధిదారు�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ తమతమ వర్గాల ఆధిపత్యం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఒకరి ఒకరు చెక్ పెట్టుకొన�
మేము అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మాకు సీఎం సిద్ధరామయ్యనే రాముడంతటివాడు’ అని కర్ణాటక మాజీ మంత్రి హెచ్ ఆంజనేయ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర�
కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో ఒకటైన ‘గృహలక్ష్మీ’ స్కీమ్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. 2023 నవంబర్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు కారణాలతో ఈ పథకం నిలిచిపోయింది.
పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన కర్ణాటక చెరకు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్.. తాజాగా మరోసారి అన్నదాతలపై నోరుపారేసుకున్నారు.
విద్యాసంస్థల్లో మహిళల హిజాబ్ ధారణపై కర్ణాటకలో నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 24 గంటలు కూడా కాకముందే దానిపై యూటర్న్ తీసుకున్నారు.
అసలే కరువు.. అన్నదాతలు అల్లాడిపోతున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలుకు తీవ్ర నిధుల కటకట.. ఇతర పథకాల నిధుల మళ్లింపు.. వేతనాల ఖర్చు మిగులుతుందని ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా అరకొర సిబ్బందితోనే నెట్ట