కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, పదవిలో కొనసాగమంటే కొనసాగుతానని, లేదంటే దిగిపోతాన�
ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ‘ప్
కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన
Karnataka | కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం�
Tax on Temples | సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలపై పన్ను విధించేందుకు తీసుకువచ్చిన ఎండోమెంట్స్ బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ తిప్పి పంపారు. మరిన్ని వివరణలతో బిల్లును మరోస�
మేం చూపించిన ట్రైలర్ (రామేశ్వరం కెఫేలో పేలుడు) బాగుందా? అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో�
లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన నివేదిక సీఎం సిద్ధరామయ్య చేతికి అందింది. సర్వే రిపోర్ట్ను ఓబీసీ కమిషన్ చైర్మన్ జైప్రకాశ్ హెగ్డే గురువారం సీఎంకు సమర్పించారు. సర్వే నివేదికలోని అంశాలు ఇంకా బహ�
కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను �