‘పొద్దుగాళ్ల శాసనసభ.. సాయంత్రం విగ్రహావిష్కరణ సభ.. ఒక్కరోజే రెండు సభలు పెట్టుడు ఏందో అర్థమైతలేదు’ అసెంబ్లీలో ఓ మంత్రి నిట్టూర్పు ఇది. సోమవారం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. చట్టసభల్లోకి ప్రతిపక్ష సభ్యులను రానీయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక�
మాజీ సర్పంచులపై ప్రభుత్వం దమనకాండకు దిగింది. మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీకి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే వారిని రాష్ట
అదానీతో సీఎం రేవంత్రెడ్డి అంటకాగుతున్న వైనాన్ని శాసనసభ వేదికగా ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్య
రేవంత్రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బయటపడుతాయని భయంతోనే అసెంబ్లీ హాల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుపడ్డారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత
కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ. 4,016 పెన్షన్ అందజేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రం, ఆర్మూర్ పట్టణంలో తెలం�
సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యలతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని, ఈ చర్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారుకు చిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీ ఎటుపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏడాదికాలంగా వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన�