అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీ�
సచివాలయం సాక్షిగా కాంగ్రెస్ సర్కారు తెలుగు తల్లిని అవమానిస్తూ తల్లి రూపం మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తారు. బీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడె�
అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ ‘తెలంగాణ తల్లి’ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో వేలాదిమంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష�
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకులాలను వెయ్యికిపైగా పెంచింది. అంతేకాదు, మైనారిటీల కోసం 200కు పైగా గురుకులాలను స్థాపించి వర్గం విద్యార్థుల్�
తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ 14ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టా న్ని సాధించారని, కనీసం ఉద్యమంలో పాల్గొనని ఉద్యమ చరిత్ర, విలువలు తెలియని రేవంత్రెడ్డి ఆలోచనావిధానాలు చూస్తుంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చ�
గ్రాండ్గా ఉండే తెలంగాణ తల్లిని తీసి.. బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తల్లిన�
ఒక ముఖ్యమంత్రికి పరిపాలన ఎంత ముఖ్యమో నిజాయితీ, పరిణతి కూడా అంతే ముఖ్యమైనవి. రేవంత్రెడ్డిని తీసుకుంటే, ఆయనకు ఏడాది క్రితం ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎటువంటి పాలనానుభవం లేదు. కానీ, అందులో ఆక్షేపించవలసిం
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బుధవా రం ఉదయం జైపూర్ వెళ్లి, వారి బంధువుల వివాహంలో పా
వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటూ సర్కారు జీవో ఇచ్చింది. కానీ రైతుల నుంచి భూములు సేకరించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ సభలో తేల్చిచెప్పిన నేపథ్యంలో అధికారు�
రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైచేయి సాధించాలని చూస్తున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కిమ్మనని ఏపీ.. ఇప్పుడు అన్ని అంశాలపై పట్టు బిగించేందుకు ప్రయ