Harish Rao | అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
సువిశాల భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే. కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోదీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దారి చూపుతున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఆదుకుంటున్నారు. ఇదేదో వ్యంగ్యంగా చెప�
రైతులకు రుణమాఫీ దిగులు పట్టుకున్నది. పలు కారణాలతో పథకం వర్తించని వారికి నాలుగో దశలో తప్పక మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి రెండు వారాలు గడిచినా బ్యాంకుల్లో డబ్బులు జమకాకపోవడ�
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అనేక హామీలు గుప్పించారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కాక దారుణంగా వంచించారు. ఎన్నికల ముందర పీసీసీ చీఫ్గా అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారం చేపట్టాక
‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. కేసీఆర్ అనే మొక్కను ఇకపై మొలవనీయను..’ అంటూ అన్ని సభల్లో శపథాలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. అందుకు అనుగుణంగానే కుట్రలు పన్నుతున్నారు. స్వరాష్ట్ర సాధకుడి ప�
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్కు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాసినట్టు బీజేపీ రాష్ట్ర నాయకుడు సముద్రాల పరమేశ్వర్ తెలిపార�
‘మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆచరణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమాలను, నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస�
ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సామాజికవర్గాల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలో గురువా రం ఆయన చిట్చాట్ నిర్వహించారు. లగ�
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన�
కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీయా అని ప్రశ్నించారు.