తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్రెడ్డి ద్రోహ చర్రిత ఉంటుందని, ఉద్యమానికి రేవంత్ ఎలా ద్రోహం చేశ�
తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంస్కృతిని హననం చేసి ప్రభుత్వం నుంచి సన్మానం చే
తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎడబాపితే ఎవరూరుకుంటరు?అని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భారత ఉపరాష్ట్రపతిచే పూజలందుకున్న తెలంగాణతల్లి అధికారికతల్లి కాదా? అని నిలదీశారు. తెలంగాణ
ఇందిరమ్మ రాజ్యమొస్తే మహిళలను అన్ని రంగాల్లో అందలం ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ తల్లులపై కాంగ్రెస్ పాలకులు మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపెట్టి సీఎం రేవంత్రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని
ఉమ్మడి ఏపీలో తెలంగాణ గోస అందరినీ కదిలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గానీ ఈ బాధలు తీరవని అన్ని వర్గాలు భావించాయి. అందుకే, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మేధావి, ఉద్యోగ, ప్రజా సమూహాలు తెలంగాణ
కాంగ్రెస్ గుర్తు ప్రచారానికే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించారు.. సమైక్య బాస్ల మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నది.. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నిర్వహించి
‘మాలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే.. సార్ను కలుస్తా.. కాళ్లు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటా’ అని కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది.
రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి 10 రోజులవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని, తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
‘మహిళలంటే రేవంత్ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదు.. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు, మొన్న ఆశ కార్యకర్తలపై భౌతికదాడులే ఇందుకు నిదర్శనం’ అని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు భగ్గుమన్నారు.
తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేయడంపై నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస