జిల్లాలోని పేదలు సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్పోసప్పో చేసి స్థలాలు కొనుగోలు చేశారు. ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో.. ఇంటి నిర
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేసి, తామే చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెబుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి నిబద్ధతను సంవత్సర కాలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల�
ప్రభుత్వం వెంటనే స్పందిం చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10వ తేదీన కలెక్టర్లు, ఎమ్మార్వో కార్యాలయాలను ము ట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించా
ఏడాది కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భ్రమలు వీడాయి.ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
మండలంలోని రాజేశ్వర్రావునగర్లో కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బీఆర్ఎస్పై అభిమానంతో నాఫ్
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉ
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఆశలు పెంచుకున్న మరో ఉద్యోగ వర్గానికీ తీరని అన్యాయమే మిగులుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న ప్ర�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఊపిరాడనివ్వకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు డీజిల్ ఆటోలను నగరం వెలుపలికి తరలించాలని ప్రతిపాదించడంపై ఆటోడ్రైవర్లు భగ్గుమంటున్నారు.
ఫోర్త్ సిటినీ ఫ్యూచర్ సిటీగా 50వేల ఎకరాల్లో నిర్మించే బాధ్యత తనదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి కోల్పోవాల్సిందేనని వ్
సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడబోమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్షా ఉద్యోగు�
అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసార�