రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించిన అంబేద్కర్ను నాటి నుంచి నేటి వరకు అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆ�
కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామంటూ అడ్డగోలుగా నోరు పారేసుకున్న నేతలే నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కీర్తిని లోకానికి చాటి చెప్పక తప్పడం లేదు. దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్దదైన యాదాద్రి సూపర్ క్రి�
హిమాలయ పర్వతాన్ని చూసినప్పుడు ప్రవరాఖ్యుని స్పందనను అల్లసాని పెద్దన ‘అటజని కాంచె’ పద్యంలో అద్భుతంగా వర్ణించారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసినప్పుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఎందు�
పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైనట్లేనా? పూర్తయివతే సీఎం రేవంత్రెడ్డి చ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ అనుయాయులు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటుంటే తెలంగాణ సమాజం మాత్రం స్తబ్ధుగా ఉంది. సీఎం ప్రసంగాల్లో ఎన్ని కాకి లెక్కలు చెప్పినా ఎవరూ సీరియస్గ
కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చేర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన
రాష్ట్రంలోని హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ. వెయ్యికి పెంచుతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. డిజాస్టర్ రెస�
కేసీఆర్ పదేండ్ల కాలంలో విద్యకు స్వర్ణయుగం తెచ్చారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నదని జిల్లా గురుకుల బాట ఇన్చార్జి, బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య ఆరోపించారు. ఏడాది ప్ర
తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఎంతో మేధోమథనం చేసి సిరి సంపదలకు నెలవైన తెలంగాణ నేలకు తల్లి రూపాన్నిచ్చారు. ఆ తల్లి మెడలో కనకంబు మణిహారం, ఓ చేతిలో జొన్న కంకి, మరో చేతిలో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, న�
KTR | నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని