పాలకుడికి తన ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి. పాలనలో దీక్షాదక్షత ఉండాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమంపై ధ్యాస ఉండాలి. అంతేకానీ, ఎప్పుడూ ప్రతీకారంతో రగిలిపోతే దాని ప్రభావం పాలనపై పడుతుంది. ప్రతిపక్షాల పట్ల ప్ర
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం న�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పరకాల, హుజూరాబాద్ నాలుగు లేన్ల రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా �
రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించార
కేసీఆర్ హయాంలో జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 21 మండలాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. వందల కోట్ల నిధులను కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులకు మోక్షం లభించడం లేదు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పోలీస్స్టేషన్కు వచ్చినా సిబ్బంది కష్టాలు చెప్పుకుంటున్నారంటూ హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా స్పందించారు. గచ్చిబౌలి పీఎస్ వద్ద ఆయన మీడియా�
రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రేవంత్రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 44 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగ
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంప�
ప్రజాపాలన-విజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన యువవికాసం బహిరంగ సభ.. యువకులకు ఇచ్చిన పలు హామీలను విస్మరించింది.